Tn News
విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత మంగళవారం తలపెట్టిన భూగర్భగని వద్ద ‘బొగ్గుబాయి’ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లక్ష్యంగా ఎసిబి అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు.
మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో ఎపి కి చెందిన వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఉపాధ్యాయుల కృషితోనే విద్యార్థులు చదువులో రాణిస్తారని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.
నీట్ పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆదివారం భారీ నిరసన చేపట్టింది.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో శనివారం మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పిఎస్లో ఎఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సైబర్ మోసానికి గురయ్యారు.
ఎపి లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ని ఇడి అధికారులు గురువారం అరెస్టు చేశారు.
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.