కారకాస్ : వెనిజులాలో గురువారం సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల వందలాది మంది మృతి చెందారు. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 235కి చేరింది. సుమారు 4,300 మందికి గాయాలయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు.
వెనిజులాలో తీవ్ర భూకంపాలు : 235కి చేరిన మృతుల సంఖ్య
4 రోజుల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)