పర్యావరణం
ప్రపంచ ఆరోగ్యం
ప్రపంచ సాంకేతికత
ప్రపంచ వ్యాపారం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ రాజకీయాలు
నగరాలు
విదేశాల్లో-వినియోగదారులు
మయన్మార్లో రత్నాల గనిలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. 15 మంది గల్లంతయ్యారని ప్రభుత్వ మీడియా మంగళవారం తెలిపింది.
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వెంబడి చేపట్టిన నిఘా ఆధారిత భూతల ఆపరేషన్లో కనీసం 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్థాన్ సోమవారం తెలిపింది.
హార్ముజ్ జలసంధిపై వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ఇరాన్తో చర్చలు కొనసాగిస్తామని అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా ఆదివారం తెల్లవారుజామున తెలిపింది.
రియాద్:
అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం తెల్లవారు జామున
నిజులాలో వరుసగా సంభవించిన భూకంపాల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా వెనిజులా మానవతా సాయమందించింది.
వెనెజువెలాలో వరస భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మరోసారి బలమైన
వందకు పైగా విమానాలను రద్దు చేసినట్లు జపాన్ విమానయాన సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.
వెనిజులాలో గురువారం సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల వందలాది మంది మృతి చెందారు.
సెలవురోజు కావడంతో సేదతీరుతున్న వెనిజులా ప్రజలపై మృత్యురక్కసి ఒక్కసారిగా విరుచుకుపడింది. బుధవారం రాత్రి సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భీకర
భారత్ తో పాటు స్పందించిన ప్రపంచ దేశాలు సెకన్ల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు భారీ భూకంపాలతో వెనిజులా గుండెపగిలింది. అనూహ్యంగా విరుచుకుపడిన
జాతీయ ఐక్యత, సహాయ చర్యలకు పిలుపు
క్యూబా ఘన నివాళి
అక్రమ రవాణా నెట్వర్క్లు సమాజాలకు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని కోల్కతాలోని యుఎస్ కాన్సుల్ జనరల్ క్యాథీ గైల్స్-డియాజ్ పేర్కొన్నారు.
ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను పునరుద్ధరించినట్లు ప్రకటించిన మరుసటి రోజే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు.