హైదరాబాద్ : రాజమండ్రిలో నిందితులు కారుతో ఢీకొట్టిన ఘటనలో త్రీవంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.25గంటలకు ప్రియాంక మరణించినట్లు తెలిపారు.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 09, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)