జంగారెడ్డి గూడెం (ఏలూరు) : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేగవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)