గుంటూరు : పిడిఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయ సభ గుంటూరులోని టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పిడిఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయసభ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)