మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరులో ఉపాధ్యాయుల నిరసన

14 జులై, 2026

Teachers' protest in Guntur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా .... మంగళవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇన్ సర్వీస్టీ టీచర్లకు టెట్ మినహాయించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, 12 వ పిఆర్సి వెంటనే ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్