ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరిలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని, ఘటనలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ డివై ఎఫ్ఐ నాయకులు కాకు వెంకటయ్య కోడే రమణయ్య భాష మొహద్దీన్ శ్రీహరి అన్వర్ ఆసిఫ్ అప్పు రియాజ్ అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఉదయగిరిలో ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ ఐ బంద్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)