- వరిచేలకు మంచిదంటున్న రైతులు
ప్రజాశక్తి-గణపవరం: వర్షంకోసం ఎదురుచూస్తున్న రైతులకు బుధవారం దరం దంచికొట్టిన వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరిచేలకు వర్షం నీరు అవసరమని చెప్పారు. సార్వా పంట మండలంలో కొన్నిగ్రామాల్లో పోట్టతో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఈనిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం వర్షం కురుస్తె పంటకు ఎరువులు వేసినంత బలంమని రైతులు చెప్పారు. అయితే చేలు ఈని దశలో ఉన్న చేలకీ నష్టం కలిగే అవకాశం ఉందని రైతులు చెప్పారు.







కామెంట్లు (0)