కోలీవుడ్ హీరో సూర్య, హీరోయిన్ మమిత బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సెప్టెంబర్ 11న ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
11న ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)