శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండోనేషియాలో భారీ భూకంపం..

45 నిమిషాల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో శనివారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ ప్రకారం.. భూకంప కేంద్రం 376 కిలోమీటర్ల లోతులో ఉంది. డీప్‌-ఫోకస్‌ భూకంపం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన తక్షణ సమాచారం అందలేదు. ప్రాణ భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, మలుకు ద్వీపం సమీపంలోని బండా సముద్రంలో శుక్రవారం 6.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్