శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

31న 'న్యూటన్స్ థర్డ్ లా'

1 గంట క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజేశ్ కర్ణ దర్శకత్వంలో నటుడు సుమంత్ కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'న్యూటన్స్ థర్డ్ లా'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్' నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్ రత్నం, రవివర్మ, నేహా పఠాన్, హరిణి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్