బెంగళూరు : ప్రముఖ పోషకాహార బ్రాండ్ ‘కాంప్లాన్’ తన సరికొత్త ఇండియా కా కాంప్లాన్ బాయ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడైన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ క్యాంపెయిన్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని జైడస్ వెల్నెస్ సీఈవో తరుణ్ అరోడా తెలిపారు. పిల్లల కలలను ప్రోత్సహించే మా బ్రాండ్ లెగసీని ప్రస్తుత తరానికి తగినట్లుగా మార్చడానికి వైభవ్ ప్రయాణం అద్భుతంగా సరిపోతుందన్నారు.
వైభవ్ సూర్యవంశీతో కాంప్లాన్ క్యాంపెయిన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)