జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
కోల్కత్తా : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ సమావేశాలు శనివారం నదియా జిల్లా కళ్యాణిలోని రిత్విక్ సదన్లో ప్రారభమైయ్యాయి. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ పార్టీ జెండాను ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం పొలిట్బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం రాజకీయ, సంస్థాగత ముసాయిదా నివేదికను సమావేశంలో సమర్పించారు. ఈ నెల 31వ తేదీన ఈ సమావేశాలు జరగనున్నాయి.






కామెంట్లు (0)