ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో కంపించిన భూమి

1 గంట క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 07:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖపట్నం: విశాఖలో ఇవాళ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. విశాఖలోని మాధవధార, సీతమ్మధార, గాజువాక, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీలతో పాటు పలు ప్రాంతాలలో భూమి కనిపించింది. దీంతో నిద్రలో ఉన్న జనాలు...భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్