ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడలో యువకుడి దారుణ హత్య నేపథ్యంలో కలకలం చోటుచేసుకుంది. స్థానిక భానుగుడి సెంటర్ లో మంగళవారం అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భానుగుడి సెంటర్ లో కోడమాటి సతీష్ రెడ్డి (30) జిమ్ ట్రైనర్ పైన బందుల సాయికిరణ్ అతని స్నేహాతులు దాడి చేయడమే కాకుండా కర్రతో పీకలో పొడిచి హత్యకు పాల్పడ్డారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది అనే కోణంలో టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







కామెంట్లు (0)