బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీకటి గోపి మృతి ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థతో న్యాయమైన విచారణ

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 11:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ : చీకటి గోపి మృతి ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థతో న్యాయమైన విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు చీకటి గోపి పోలీసుల నిర్బంధం, విచారణ అనంతరం అనారోగ్యానికి గురై మృతి చెందిన ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సిపిఎం, దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్