విజయవాడ : విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.ఉమామహేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కే.సుబ్బారావమ్మ, ఇతర వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.














కామెంట్లు (0)