ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు సంబంధించి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం నాయకులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపిఎం మాజీ కౌన్సిలర్ గంగారావు, భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్. మూర్తి తదితరులను తర్లువాడ జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డగట్టి పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు.
'గూగుల్ డేటా సెంటర్' రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం నేతల అరెస్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)