ఒంగోలు (ప్రకాశం) : దళిత సమస్యల పరిష్కారం కోరుతూ ... సోమవారం ఒంగోలులో సామాజిక శంఖారావం కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దళిత సోషణ్ ముక్తిమంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.











కామెంట్లు (0)