మంగళగిరి : స్పెషల్ టెట్ సమస్యల పరిష్కారానికై ఉపాధ్యాయులు చేపట్టిన చలో విద్యాభవన్ ను పోలీసులు అడ్దకున్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్పెషల్ టెట్ అర్హత మార్కులు 40%కు తగ్గించాలని, పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలని, భోధిస్తున్న సబ్జెక్టులోనే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చలో విద్యాభవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.













కామెంట్లు (0)