మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు : ఆరిలోవలో సిపిఎం పాదయాత్ర

15 గంటల క్రితం

visaka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం జిల్లా అడవివరం సింహాచలం దేవస్థానం కొండ 160 ఎకరాల భూమిని అదానీ డేటా సెంటర్ కు కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు అని డిమాండ్ చేస్తూ ... ఆరిలోవలో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర జరిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్