గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత వెయిట్లిఫ్టర్ రిషికంఠ సింగ్ చనంబమ్ రజత పతకం సాధించారు. పురుషుల 60 కేజీల విభాగంలో ఆయన ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు. మలేషియాకు చెందిన అనిక్ బిన్ కాస్డాన్ స్వర్ణం, జోషువా అముంగా (కెన్యా) కాంస్య పతకాలు సాధించారు.
Commonwealth Games - వెయిట్లిప్టింగ్లో భారత్కు రజతం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)