హైదరాబాద్ : తెలంగాణలో సర్ గడువును పెంచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) బుధవారం ప్రకటించింది. ఆగస్ట్ 3 వరకు ఎన్యుమరేషన్ పత్రాలను స్వీకరిస్తామని తెలిపింది. ఆగస్ట్ 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామని, ఆగస్ట్ 10 నుండి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఎపిలో సర్ గడువును జులై 24 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోనూ ‘సర్’ గడువు పొడిగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 06:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)