సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముఖ్యమంత్రి చంద్రబాబుకి గొంప వెంకటరావు అభిమానపూర్వక ఆహ్వానం

23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : ఆదివారం కోళ్ల లలిత కుమారి ద్వితీయ పుత్రిక వివాహం సందర్భంగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేపాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొంప వెంకటరావు బొకే ఇచ్చి అభిమానపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మండల ప్రజలు తరపున కలిసి ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్