మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
కాకినాడ
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కి ఆపస్ బృందం మంగళవారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, అనారోగ్యంతో మంచాన పడిన తల్లిని చూసుకుంటూ
ఉచిత జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమం కోసం జూన్ 26న ఆన్లైన్ ఇంటర్వ్యూలు పార్రంభంకానున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ..
విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర స్థాయి వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
భూమి పత్రాల విషయంలో ఎఎస్సై తనను మోసం చేశాడని
వేపాడ మండలం బక్కు నాయుడుపేట వద్దగల కేజీబీవీ వసతి గృహములో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వారధి బిందు అస్వస్థతకు గురై వేపాడ పీహెచ్సీలో మృతి చెందినట్లు కేజీబీవీ వసతి గృహం ప్రిన్సిపల్ కిరణ్ మయి తెలిపారు.
స్థానిక గురజాడ పాఠశాలలో శ్రీ సత్య చారిటబుల్ ట్రస్ట్ మరియు గురజాడ స్కూల్ వారు సంయుక్తంగా ఫాదర్స్ డే సెలబ్రేషన్ ను ఘనంగా ఆదివారం నిర్వహించారు.
విజయనగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న కార్పొరేట్ నారాయణ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారంతో ఎస్
ఆదివారం నిర్వహించనున్న రీ-నీట్ పరీక్షల నేపథ్యంలో విజయనగరంలోని జేఎన్టీయూ పరీక్ష కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్
విజయనగరం నగర పాకల సంస్థలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పర్మినెంటు కార్మికులకు జాతీయ సెలవులు,
జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు రవాణా, సైబర్ నేరాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు జిల్లా ఎస్పీఎ. ఆర్. దామోదర్ వెల్లడించారు.
IIIT సాధించిన సోంపురం ఉన్నత పాఠశాల విద్యార్థిని
ప్రజా సేవలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ,
జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. చినబాబు, డి. రాము