బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటీటీలోకి ‘మట్టి కుస్తీ 2’

1 గంట క్రితం

Gatta-Kusthi-2-movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరోహీరోయిన్లు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటించిన తమిళ చిత్రం ‘గట్టా కుస్తీ 2’. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో విడుదలైన ‘మట్టి కుస్తీ’కి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. జూలై 3న కేవలం తమిళంలోనే విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సీక్వెల్‌లో ప్రముఖ నటి రమ్యకృష్ణ, హాస్యనటుడు యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు చెల్లా ఈ సినిమాను తెరకెక్కించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్