ప్రముఖ నటి నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అమ్మోరు తల్లి’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. అవ్ని సినిమాస్, వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ, ఐవీ ఎంటర్టైన్మెంట్స్, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మాత ఇషారి గణేష్ నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా కాసాండ్రా, స్టార్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘మహాశక్తి’గా నయనతార
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)