మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, కాయదు లోహర్ జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లిచట్టంబి' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, విజయ్ రాఘవన్, సుధీర్ కరమణ, వినోద్ కేదమంగళం, శత్రు బాబురాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు.
Print Editionఓటీటీలోకి ‘పళ్లిచట్టంబి’
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)