వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ పతాకాలపై కీర్తన నరేష్, టీ.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. ఈ నెల 24న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతం: ఏఐఎస్ నౌఫల్ రాజా; డీవోపీ: రుద్రసాయి; ఎడిటర్: జెస్విన్ ప్రభు; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. హిమబిందు; సాహిత్యం: రెహమాన్.
24న ‘కాగితం పడవలు’ విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)