న్యూఢిల్లీ : రోజుకు కేవలం రూ.10తో పెట్టుబడులు ప్రారంభించే అవకాశం కల్పించిన ఫోన్పే మ్యూచువల్ ఫండ్స్ ‘డైలీ ఎస్ఐపీ’ ఫీచర్కు ఆరు నెలల్లోనే 5 లక్షలకు పైగా కొత్త ఖాతాలు నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది. ఇందులో 77 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాలకు చెందినవారేనని పేర్కొంది. చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఈ విధానం ఉపయోగకరంగా మారిందని ఫోన్పే మ్యూచువల్ ఫండ్స్ హెడ్ నీలేష్ డి నాయక్ తెలిపారు.
ఫోన్పే డైలీ ఎస్ఐపి జోరు..
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)