మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఎమ్మెల్యే జి.ఎస్. పాటిల్

14 ఆగస్టు, 2026

G S Patil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 11:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గురుపాద్‌గౌడ్‌ సంగన్‌గౌడ పాటిల్‌ శుక్రవారం ఎన్నికయ్యారు. జి.ఎస్‌.పాటిల్‌గా సుపరిచితులైన ఆయన పేరును ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ ప్రతిపాదించగా, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర బలిపరిచారు. సభ కార్యకలాపాలకు అధ్యక్షత వహించిన ప్రో-టెం స్పీకర్ టి.బి. జయచంద్ర, 'వాయిస్ ఓట్' ప్రక్రియ అనంతరం పాటిల్ ఎన్నికైనట్లు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్