mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ సీషెల్స్‌ పర్యటన

1 గంట క్రితం

Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 05:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విక్టోరియా : ప్రధాని మోడీ ద్వీపదేశం సీషెల్స్‌ ‌మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఆ దేశ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ప్రధానంగా చారిత్రాత్మక స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ శనివారం ఆ దేశానికి బయలుదేరారు.

కాగా, ఈ సంవత్సరం స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నందున ఇది మరింత ప్రత్యేకమైనది. ఈ ద్వీప దేశం.. విలువైన సముద్ర పొరుగు దేశంగా మోడీ ఎక్స్‌ ‌పోస్టులో అభివర్ణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్