శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ

14 గంటల క్రితం

Rahul Gandhi to visit Chennai today.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆయన నేరుగా కలిసి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా ఇవ్వడంతోపాటు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాహుల్ మాట్లాడనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్