న్యూఢిల్లీ: ప్రజల ప్రియతమ నేత, సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 74వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. స్ఫూర్తివంతమైన ఆయన ఉద్యమజీవితాన్ని గుర్తు చేసుకుంటూ సిపిఎం సహా పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నివాళులర్పించాయి. ‘చదువు – పోరాడు’ సిద్ధాంతానికి ఏచూరి నిజమైన నిదర్శనమని జెఎన్యు విద్యార్థి సంఘం పేర్కొంది. ఆదర్శనీయమైన, హాస్య చతురుతతో కూడిన ఏచూరి సంభాషణలు మరువజాలమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోస్టు చేశారు.
Print Editionసీతారాం ఏచూరికి నివాళి
23 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)