ప్రజాశక్తి - నంద్యాల: నంద్యాల పట్టణంలోని సాదిక్ నగర్కు చెందిన హుస్సేన్ మియా కుమారుడు భవన నిర్మాణ కార్మికుడు షేక్ ఖాదర్ భాష శుక్రవారం ఉదయం మృతి చెందారు.
ప్రజాశక్తి - మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం (ఎపిడికెఎస్) నూతన సంవత్సర క్యాలెండర్ను ఎపిడికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్డి.ఆనంద్ బాబు ఆవిష్కరించారు.
ప్రజాశక్తి -కర్నూల్ కలెక్టరేట్: వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకం భూ రీసర్వేను పకడ్బందీగా ఫిబ్రవరి మాసంలో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల