మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
కాకినాడ
ప్రైవేట్ రంగ కార్మికులకు ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న కనీస వేతనాలను తక్షణమే సవరించి కర్ణాటక రాష్ట్రంతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా
- సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ
అతివేగం, నిర్లక్ష్యం కారణం
మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు వద్దగల 134 సర్వేనెంబర్ లో గల భూమిని ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు.
తెనాలి చెన్నై మార్గంలో అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ లో జరిగిన దోపిడీ రాజస్థాన్కు చెందిన భవారి గ్యాంగ్ పనే అని రైల్వే డిఎస్పి అక్కేశ్వరరావు చెప్పారు.
తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)గా డి. రవీంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
సిపిఐ(ఎం) నందిగామ డివిజన్ నాయకురాలు, రాష్ట్ర రైతు సంఘం సభ్యురాలు కామ్రేడ్ యార్లగడ్డ జోయ మృతికి
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) మాదిరెడ్డి ప్రతాప్ మంగళవారం ఉదయం సైకిల్ పై తెనాలికి చేరారు.
సుపరిపాలన, రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ ఉత్సవాలను తెనాలి నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా మంగళగిరిలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో
యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం వినుకొండ పట్టణంలో జరిగింది.
కక్ష సాధింపు చర్యతో సిపిఎం కేరళ మాజీ సీఎం విజయన్ ఇంటి పై ఈడి దాడులు చేయడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి అన్నారు.
స్థానిక నాజరుపేటలో సోమవారం ఉదయం విషాద ఘటన జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో విద్యుత్ షాక్ కు గురై సయ్యద్ ప్యారి జాన్ (68) అనే వృద్ధ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
సిఐటియు తాడేపల్లి మండల కన్వీనర్
చిలకలూరిపేట ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం