కదలిక
సమ్మెలు
రాష్ట్రంలో దళితుల శ్మశానవాటికల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
సర్ ప్రక్రియ గడువుని పొడిగించాలి .. గ్రామ, వార్డు సభలలో ఓటర్ల లిస్టును ప్రకటించి అవగాహన కల్పించాలి అని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరింది.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ ...
ఒమన్ తీరంలో భారత ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా జరిపిన దుర్మార్గమైన దాడిలో ముగ్గురు నావికా అధికారుల మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది.
క్యూబాపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా.. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్‘కానెల్పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు,
భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ)కి చెందిన సైలో పథకాన్ని అదానీ గ్రూప్నకు కట్టబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ …. ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (యంపీలు, ఎమ్మెల్యేలను) నిలదీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది.