Movie
Breaking-local
Breaking-international
తెలంగాణ
రెబల్ ఎంపిల విలీనంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రెండువారాల పాటు వాయిదా వేసింది.
కావేరీ జల వివాదంపై త్వరగా విచారణ జరపాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.
వేర్వేరు హైకోర్టులకు నలుగురు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
నిరసన చేపడుతున్న విద్యార్థుల తరపున ప్రతినిధులతో ఆదివారం ఆరోవిడత చర్చలు చేపట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది.
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపి అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
కాంగ్రెస్ నేత,లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్లో శనివారం నిర్వహించనున్న'విద్యార్థుల గళం' (ఛాత్రోన్ కీ గూంజ్) కార్యక్రమాన్ని యోగి ప్రభుత్వం అడ్డుకుంది.
Tamil Nadu Budget 2026: Vijay's Government's First Budget
Not a political party, but a platform for a people's movement: Abhijit Deepke
కేరళలో వరద భీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట, కాసరగోడ్, అలప్పుజ, వయనాడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాల్లోని విద్యాసంస్థలను మూసివేసినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎయిరిండియా విమానం ఆకాశంలో భారీ కుదుపులకు గురవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
అయోధ్యలోని రామ మందిర విరాళాల కుంభకోణం, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల దురాగతాలకు నిరసనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం ముందు నిరసన చేపట్టారు.
'Chandipura Virus' Scare – 22 Children Dead
నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Rain havoc in Kerala – Three dead in landslides.
పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు రావడం లేదని సిపిఎం ఎంపి వి. శివదాసన్ శుక్రవారం ప్రధాని మోడీని నిలదీశారు.