Sports
Cinema
Technology
ఇంటర్నేషనల్
నేషనల్ T
జిల్లాలు
బిజినెస్
విజయనగరం జిల్లాలోని మండిరవలస మాంగనీస్ బ్లాక్కు సంబంధించిన 300 హెక్టార్ల విస్తీర్ణంలో లైసెన్స్ను విన్మిర్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
జాబ్ కేలండర్-2026లో భాగంగా రెండో దశలో 3,168 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాబ్ కేలండర్-2026పై లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో
ఆదివాసీల హక్కుల పరిరక్షణ, జిఒ నంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదంతొక్కారు. బుధవారం కెఆర్పురం ఐటిడిఎ వద్ద నిర్వహించిన ఆదివాసీ గర్జన ర్యాలీకి గిరిజనులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఐటిడిఎ వద్ద
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు మినిస్టీరియల్ పనులకే పరిమితం కావాలి. చట్టబద్ధ అధికారాలు వినియోగించే బాధ్యతలు ప్రభుత్వ అధికారులే నిర్వర్తించాలి.’ అని హై కోర్టు ధర్మాసనం పేర్కొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్వహణను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) విధానంలో చేపట్టడాన్ని సవాలు చేస్తూ
కార్యకర్తలకు అండగా ఉంటాం : మంత్రి లోకేష్
ఆగస్టు ఒకటిన ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర ప్రజల కలలు సాకారం కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ సెర్ప్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్
తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్కల్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం వివిధ అంశాలపై చర్చలు జరిపింది. రాష్ట్ర సచివాలయంలో తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం.. ముఖ్యమంత్రితో బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తైవాన్కు
షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు
ప్రజారోగ్యం ప్రభుత్వ శాఖల ఉమ్మడి బాధ్యత అని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జి వీరపాండియన్ తెలిపారు. మలేరియా, డెంగీ, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల మధ్య
రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "నేతన్నల సేవలో" పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద దారిద్ర్య రేఖ
డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్
టిడిపి కూటమి ప్రభుత్వం వైసిపి నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో
సిఎం చంద్రబాబుకు ఇఎఎస్.శర్మ లేఖ
సిపిఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడి ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి ఐసీ ఘోష్ అరెస్టు కు మంగళవారం ప్రయత్నించడాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా