Great Words
ఇతరములు
సంపాదకీయం
సోమవారం నాడు రైతుసంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి హఠాత్తుగా కన్నుమూయడం అందరినీ విచారంలో ముంచింది. వయస్సు రీత్యా పెద్దవారైనా ఆ సమయంలో ఆయన
భారత రాజ్యాంగం సమానత్వం, గౌరవప్రదమైన జీవనం, సామాజిక న్యాయాన్ని హామీ ఇచ్చింది. అంటరానితనాన్ని నిషేధించింది. అయినప్పటికీ దశాబ్దాలు
భారత స్వాతంత్ర్య పోరాట క్రమంలో రూపొందిన సూత్రాల ఆధారంగా భారతీయ ప్రజాస్వామ్య స్వభావం ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తులో మూడేళ్ల సుదీర్ఘ చర్చల
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న సందర్భాల్లో వీటి కోసం తమ నివాసాలనే కాకుండా భూమి భుట్రా చెట్టూగట్టు యావదాస్తిని వదలిపెట్టి కొత్త ప్రాంతాలను
వల్లిపల్లి సుమతి...కృష్ణా జిల్లా కాటూరు గ్రామంలో పుట్టారు. తల్లి లక్ష్మీ తులసి, తండ్రి నాగభూషణం. అభ్యుదయ భావాలు కలిగిన
‘వందేమాతరం’ – అనే మన జాతీయ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ రాసి, 150 ఏళ్ళయిన సందర్భంగా 2025 డిసెంబర్ 8న లోకసభలో
" కారం, వెటకారంతో కాలం గడవదండీ! పనులు జరగాలంటే, మనసులో ఎలా ఉన్నా, మాటలు తియ్యగా ఉండాలి"
దీర్ఘకాలం పాటు వర్షం లేకపోవడం, పంటలు పండక పోవడం, ప్రజలకు, పశువులకు ఆహార కొరత, మంచినీటి కొరత ఏర్పడటాన్ని కరువుగా
పవన్ కల్యాణ్కు రాజకీయాల్లో పెద్ద పోటీదారు ఎదురవడం ఊహించని షాకే. అది కూడా అనుకోని వారి నుంచి. అదేదో వైసిపి నేత జగన్ వంటి వారి నుంచి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేతగా ఉమ్మడి రాష్ట్ర కేంద్రంలో పని చేసిన కామ్రేడ్ ఆర్. కుప్పానాయుడు అంకితభావం, చొరవ, త్యాగం, భవిష్యత్ తరానికి ఆదర్శం.
మన దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ''నో ఎడ్యుకేషన్, ఎర్నింగ్స్, ట్రైనింగ్ (నీట్)''
ఎర్రకోటపై జాతీయ జండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా
- వనరులను బదలాయించడమే పరిష్కారం అనే దిక్కుమాలిన తర్కాన్ని...
- గెలిచినా, ఓడినా కమ్యూనిస్టులు ప్రజలకు సేవ చేయడం
- లోతైన అధ్యయనం