Breaking-local
Breaking-international
తెలంగాణ
భారత నావికాదళానికి చెందిన దృష్టి -10 స్టార్లైనర్ (మానవ రహిత వైమానిక విమానం) గురువారం గుజరాత్లో కూలిపోయింది.
అయోధ్య రామామందిరంలో పనిచేసే ఉద్యోగుల కాల్ రికార్డులపై దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును నాలుగేళ్ల అనంతరం గుజరాత్ హైకోర్టు మంగళవారం సమర్థించింది.
కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై-పుణే కర్జాత్-లోనావాల బోర్ఘాట్ సెక్షన్లో రైల్వే ట్రాక్లపై
ముంబైలోని మంఖుర్డ్, జనతా నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా శనివారం రాత్రి మూడు అంతస్తుల చాల్లోని ఒక భాగం
మెటాకు కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి.
Heavy rains across the country – warnings issued for several states.
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ చర్యఆమోదయోగ్యం కాదని సిపిఐ(ఎం) మండిపడింది.
రహదారి విస్తరణ ప్రాజెక్టులో భాగంగా తమ దుకాణాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలన్న ఆరుగురు ముస్లింల పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
టెట్ 2026 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్దేశించిన వివాహ ఆచారాలు, వేడుకలు నిర్వహించకుండా కేవలం రిజిస్ట్రేషన్ (వివాహ నమోదు) మాత్రమే చేస్తే ఆ వివాహం చెల్లుబాటు కాదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుండి ప్రారంభం కానున్నాయి.
ఆప్ నుండి బిజెపిలో చేరిన ఎంపి రాఘవ్చద్దాకు తాత్కాలిక రక్షణ కల్పించాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది