Sports
Cinema
Technology
ఇంటర్నేషనల్
నేషనల్ T
రాష్ట్రీయం
జిల్లాలు
చైనా నుంచి వస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) పోటీ మరోవైపు చిప్ తయారీ దిగ్గజాల షేర్లు భారీగా కుప్పకూలడంతో దక్షిణ కొరియా ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కోస్పి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీ భారీ నష్టాలను చవిచూడటంతో గత నెల రోజుల వ్యవధిలోనే రికార్డు
ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ దిగ్గజం బిఎండబ్ల్యు పొదుపు చర్యల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేయ్యడానికి సిద్దమయ్యింది. జర్మనీలోని తమ సంస్థలో 2027 చివరినాటికి దాదాపు 8 వేల మంది ఉద్యోగులను తొలగించాలని
దేశంలో వస్తు సేవల పన్ను (జిఎస్టి) పరిధిలో నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) అక్రమాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.74,782 కోట్ల విలువైన నకిలీ ఐటిసి
వచ్చే పదేళ్లకు ప్రణాళికలు మూడు రెట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
- ఆరు నెలల్లో 79.41 బిలియన్ డాలర్ల దిగుమతులు..
చైనా నుంచి దిగుమతులు అమాంతం పెరగడంతో ఆ దేశంతో భారత వాణిజ్య లోటు భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది 2026 జూన్ నాటికి చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 15.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఏడాదికేడాదితో పోల్చితే 430
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ భారీగా ధరలను పెంచేందుకు కాస్మోటిక్స్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముడిసరుకులపై వ్యయం పెరగడంతో రానున్న రోజుల్లో ధరలను మరింత పెంచనున్నట్లు దిగ్గజ ఎఫ్ఎంసిజి
దేశంలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ధాన్యం ఎగుమతులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతియేతర బియ్యానికి విదేశాల నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా 2026 ప్రథమార్థం
అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ ఉత్పత్తుల దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ విక్రయించిన టాల్కం పౌడర్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం దక్కింది. దీనికి సంబంధించి దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి తలొగ్గింది. ఈ వివాదానికి
సాధారణ బీమా సేవలను విస్తరించేందుకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, టాటా ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యం
ఇన్స్టామార్ట్ సిఇఒ అమితేశ్ కుమార్ ఝా రాజీనామాతో స్విగ్గీ షేర్లు పరుగులు పెట్టాయి. జులై 28న ఆయన రాజీనామా
ధనవంతుల సంఖ్య 576కు పెరుగుదల సంపదలో మరింత అసమానతలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రాబోయే పదేళ్లలో మానవ మేధస్సును మించిపోతుందని దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్
ఎఐ బూమ్తో సెమీకండక్టర్ రంగానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మెమొరీ చిప్ తయారీ కంపెనీ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి)కి చెందిన కీలక ఖాతాదారుల డేటా, అంతర్గత పత్రాలు డార్క్