యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అట్టుడికిపోతున్న ప్రజలకు వైద్య సాయం చేయడం ఆషామాషీ కాదు. అంటువ్యాధులు ప్రబలి, కనీస మౌలిక వసతులు లేని శరణార్థ శిబిరాల్లో నెలల తరబడి వైద్యం చేయడం కూడా అంత సులువు కాదు. కానీ విజయవాడకు చెందిన డాక్టర్ షైనీ దశాబ్దం పైగా దక్షిణ సూడాన్, యెమెన్,