ఫుట్ బాల్
క్రీడలు
స్టేడియం
గ్రామీణ క్రీడలు
టి20ల్లో వైభవ్కు 48వ ర్యాంక్
తొలి టెస్టు క్రికెట్లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఘన విజయం సాధించింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్లో విండీస్ జట్టు 90 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుచేసింది. 211 పరుగుల ఛేదనలో భాగంగా పాకిస్తాన్ 120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ అజామ్(58నాటౌట్)
ట్రినిడాడ్లో పాకిస్థాన్తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో తన సెకండ్ స్పెల్లో
శ్రీలంక, భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ మొదలుకానుంది. ఆగస్టు 15న గాలెలో తొలి టెస్టు, 23న కొలంబోలో
15ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో 196.10 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేసి
- రెండో టి20లో జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో గెలుపు
జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్పై గురిపెట్టింది. హరారే వేదికగా
ఆసియా గేమ్స్-2026 క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా ఈవెంట్లో ఆసియాలోని 10 అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పతకాలకోసం
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారతజట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో టి20 సిరీస్లను కోల్పోయిన టీమిండియా..
ప్రతిష్టాత్మక యాషెస్ 2027 సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్-వెల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) యాషెస్ సిరీస్ షెడ్యూల్ను
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2027 ఫైనల్కు వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మూడు టి20ల సిరీస్ ఆడేందుకు జింబాబ్వేలో ఉంది. మూడు టి20ల సిరీస్లో
- దులీప్ ట్రోఫీకి జట్టు ప్రకటన
లార్డ్స్ స్టేడియంలో పరుగుల వరద పారింది. భారత బౌలర్లే లక్ష్యంగా ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50
- టీమిండియా లక్ష్యం 388పరుగులు