మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
కాకినాడ
వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభించిన టిడిపి నాయకులు
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఐవిఎఫ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న
బైరెడ్డిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా
భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో పుంగనూరులో నిర్వహించనున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఇండియా ఎడ్యుకేషన్ ఎన్క్లేవ్ 2026, బిజినెస్ అసెంట్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమంలో పీఈఎస్ పబ్లిక్ స్కూల్, చిత్తూరు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ స్కూల్ అవార్డును అందుకుంది.
నడవలేని స్థితికి చేరుకున్న ఇద్దరు నిరుపేద రోగులకు అపోలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
జిల్లాలో తోతాపురి మామిడి సాగు రైతులు పండ్లను పూర్తిగా పరిపక్వ దశకు వచ్చిన తరువాత మాత్రమే కోయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద పడి ఒక వ్యక్తి తీవ్రంగా
మండల కేంద్రమైన వీకోటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
పెరిగిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరల వ్యతిరేకిస్తూ 9న జరిగే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా జయప్రదం చేయాలని గురువారం చిత్తూరు సిపిఎం కార్యాలయంలో జరిగిన వామపక్షాల సమావేశం పిలుపునిచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
మండలంలోని కైగల్ గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామానికి నీటిని సరఫరా చేసే ఓవర్హెడ్ ట్యాంకుపై కోతులు
పలమనేరు మున్సిపాలిటీలో
మండల పరిధిలోని ఏడుచుట్ల కోట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 20 న మెడికల్ షాపుల బంద్ చేపట్టనున్నట్లు పలమనేరు మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం తెలిపారు.