నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని, జాతీయ ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూలై 24) నిర్వహించనున్న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. బంద్కు మద్దతుగా గురువారం సాయంత్రం ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లో