ప్రజాశక్తి – అద్దంకి
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి రాతి ముఖ మండపం నిర్మాణానికి పట్టణానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణ, వెంకట పద్మావతి దంపతులు దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి సుభద్రకు రూ.లక్ష116 విలువైన చిక్కు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/ADK-Singarakonda-Cheq.jpg)