పశ్చిమ-గోదావరి

  • Home
  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి : గ్రామాల్లో సిపిఎం కార్యకర్తలు ప్రచారం

పశ్చిమ-గోదావరి

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి : గ్రామాల్లో సిపిఎం కార్యకర్తలు ప్రచారం

Apr 27,2024 | 14:38

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం ఇండియా వేదిక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాతపాట హరికుమార్‌ రాజు ని గెలిపించాలని కోరుతూ…

పది విద్యార్థులకు నగదు బహుమతులు

Apr 26,2024 | 22:22

ప్రజాశక్తి – పెనుమంట్ర పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వెలగలేరు విద్యార్థి స్కూల్‌ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని స్కూల్‌ కరస్పాండెంట్‌ పడాల వెంకటరెడ్డి, సుధారాణి తెలిపారు. 582…

నిడమర్రులో వామపక్ష అభ్యర్థి ప్రచారం

Apr 26,2024 | 13:28

నిడమర్రు (పశ్చిమ గోదావరి) : కాంగ్రెస్‌, సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జన్నా శివశంకర్‌ను గెలిపించాలని కోరుతూ … శుక్రవారం వామపక్ష నేతలు నిడమర్రులో పర్యటించారు. ముందుగా…

మలేరియా నివారణకు సమిష్టి కృషి అవసరం

Apr 25,2024 | 23:00

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో వీకర్స్‌ కాలనీ, ఎన్‌టిఆర్‌ జంక్షన్‌, కదకట్ల, యాగర్లపల్లి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వద్ద మలేరియాపై గురువారం…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 | 13:40

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…

నోటా 20 శాతం దాటితే ఎన్నికలు రద్దు

Apr 24,2024 | 21:23

నోటా అంటే నన్‌ ఆఫ్‌ ది ఎబౌవ్‌ అని అర్థం. 2009లో సుప్రీంకోర్టు ఎన్నికల అభ్యర్థులను తిరస్కరించే హక్కును కల్పిస్తూ నోటాను ప్రవేశపెట్టింది. 2014వ సంవత్సరం నుంచి…

ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

Apr 24,2024 | 17:00

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్‌(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…

మొయ్యేరు వద్ద వాహనాల తనిఖీ

Apr 24,2024 | 15:30

 70 వేల రూపాయలు సీజ్‌ ప్రజాశక్తి గణపవరం(పశ్చిమగోదావరి) : మండలంలో మొయ్యేరు శివాలయం వద్ద బుధవారం ఎఫ్‌ఎస్‌టి అధికారులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలకొల్లుకు…

దేశంలో పెరిగిన నిరుద్యోగ సమస్య

Apr 23,2024 | 22:22

ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – నరసాపురం దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌…