ప్రత్యేకం

  • Home
  • డెయిరీ కాలుష్యంతో ప్రజల అవస్థలు

ప్రత్యేకం

డెయిరీ కాలుష్యంతో ప్రజల అవస్థలు

Apr 27,2024 | 10:27

– పలువురు కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులతో సతమతం -30 వేల మందిపై తీవ్ర ప్రభావం – సొంతిళ్లను సైతం వదిలిపోతున్న పరిసర వాసులు – నోరెత్తని…

ఖర్చు చేయని ఎంపిలాడ్‌ నిధులు రెట్టింపు

Apr 27,2024 | 10:24

న్యూఢిల్లీ : 2019లో పార్లమెంటుకు ఎన్నికైన ఎంపిలు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపిల్యాడ్‌) కింద వారికి కేటాయించిన నిధులను వినియోగించలేదని వెల్లడైంది. 2014లో ఎన్నికైన ఎంపిలు…

లక్ష్యాలను చేరుకోని పిఎం-కిసాన్‌

Apr 27,2024 | 10:09

న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌) ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని…

కొండంత అప్పు

Apr 27,2024 | 10:04

కుంగుతున్న కుటుంబాలు గరిష్టస్థాయికి చేరిన రుణభారం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సాధారణ కుటుంబాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయి. కొండంత రుణభారం సగటు మనిషిని కుంగతీస్తోంది. కుటుంబాల…

Supreme Court: పతంజలిపై హెచ్చరికలు ప్రకటన రంగానికి మేల్కలుపు కానున్నాయా..!

Apr 25,2024 | 15:18

న్యూఢిల్లీ :   తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై సుప్రీంకోర్టు హెచ్చరికలు ప్రకటనల (ఎఫ్‌ఎంసిజి) రంగానికి మేల్కలుపు కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై…

నీటి సమస్య జఠిలం

Apr 25,2024 | 07:48

నెలలో 20 రోజులైనా అందని నీరు ఆస్పరిలో నీటి కోసం పుట్టెడు కష్టాలు ఫిల్టర్‌ వాటర్‌, ట్యాంకర్లతో కొనుక్కుని తాగుతున్న ప్రజలు  అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని…

తారక రామ నిర్వాసితులపై నిర్లక్ష్యం

Apr 25,2024 | 07:25

పరిహారం, పునరావాసానికి రూ.193.21కోట్లు అవసరం అదిగో.. ఇదిగో అంటూనే వైసిపి ఐదేళ్లుకాలక్షేపం అంతకు ముందు బాబు వైఖరీ అంతే ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలోని…

ధాన్యం తరలించేదెలా..!

Apr 24,2024 | 10:08

లారీలు లేక రైతుల అవస్థలు ట్రాక్టర్లపైనే ధాన్యం తరలింపు రోజంతా ‘జిపిఎస్‌’ నిరీక్షణ ట్రాక్టర్‌ యజమానుల విముఖత పక్కనే మిల్లులున్నా : 70 కిమి వెళ్లాల్సిందే ప్రజాశక్తి…

బాధిత మహిళలకు భరోసా కరువు !

Apr 24,2024 | 09:43

ఆరంభంలో ఆర్భాటం… అమలులో అలసత్వం నిధుల కొరతతో కునారిల్లుతున్న ఒఎస్‌సిలు విద్యుత్‌, ఇంటర్నెట్‌ బిల్లులకూ కటకట న్యూఢిల్లీ : హింసకు గురైన మహిళలకు బాసటగా నిలిచేందుకు నరేంద్ర…